కరోనా సెకండ్ వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. సినీ పరిశ్రమ కూడా కొంతమంది ప్రముఖులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా విషాదం నింపింది. ఆమె ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు.…