ఉత్తరప్రదేశ్లో కేవలం లక్ష రూపాయల కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేసింది ఓ తల్లి. తన 10 ఏళ్ల కొడుకును కిడ్నాప్ చేసి, అతని తండ్రి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. ఫేక్ కిడ్నాప్ గా తేల్చారు పోలీసులు . అనంతరం మహిళను అరెస్ట్ చేశారు. Read Also: Murder: తల్లి అక్రమ సంబంధం.. తండ్రి హత్య.. పట్టించిన కొడుకు పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక…