కార్తీక్ సాయి హీరోగా పరిచయవుతున్న సినిమా ‘కార్తీక్స్ ది కిల్లర్’. డాలీషా, నేహా దేశ్ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చిన్నా దర్శకత్వంలో ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు సంయుక్తంగా నిర్మించారు. అయితే… శుక్రవారం థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనను ఆపాల్సిందిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ను ఇచ్చింది. తాను రాసుకున్న కథ, కథనాలను ఆధారంగా చేసుకుని, ‘కార్తీక్స్ ది కిల్లర్’ సినిమాను నిర్మించారని రచయిత…