టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావుతో పోరాడి బయటపడ్డాడు. ఆ తరువాత ఆ ఘటన నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టినా.. ఎంతో ఓర్పుతో కోలుకొని దైర్యంగా నిలబడ్డాడు.