Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక రాష్ట్రంలో అమూల్ పాలను నేరుగా విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక సోమవారం ఇక్కడ ఓ వీధిలో అమూల్ ఉత్పత్తులను విసిరి నిరసన చేపట్టింది. రాష్ట్రంలో అమూల్ ఉత్పత్తులను నేరుగా విక్రయించవద్దని వేదికే హెచ్చరించింది.