KA Paul Ugadi Panchangam: తెలుగు సంవత్సరం వచ్చేసింది.. ఈ సందర్భంగా పంచాంగం చెప్పారు.. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాగం చెబుతూనే ఉంటారు.. ఇక, ఉగాది సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగం, అప్పులు, ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, చాలా మంది పంచాంగం చెబుతూ డాక్టర్ కేఏ పాల్కు ఈ ఏడాది బాగుంటుందని చెబుతున్నారు.. అధికారంలోకి కూడా…