KA Paul Ugadi Panchangam: తెలుగు సంవత్సరం వచ్చేసింది.. ఈ సందర్భంగా పంచాంగం చెప్పారు.. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాగం చెబుతూనే ఉంటారు.. ఇక, ఉగాది సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగం, అప్పులు, ప్రాజ