భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠిన వైఖరి తీసుకుని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించారు, ఆ తర్వాత భారతదేశంపై మొత్తం అమెరికా సుంకం 50 శాతానికి పెరిగింది. దీని కారణంగా, రెండు…