JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కబరిచారు. బీఈ/బీటెక్ పేపర్కు సంబంధించిన సెషన్-1 ఫలితాలు విడుదల కావడంతో మొత్తం సుమారు 13 లక్షల మంది అభ్యర్థుల్లో 12 మంది 100 పర్సెంటైల్ సాధించగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఈ ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన నరేంద్రబాబు…
JEE Main 2026 Results: విద్యార్థులకు అలర్ట్.. ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని సైతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే పోర్టల్లో ఫలితాలు, మెరిట్ లిస్ట్ సైతం అందుబాటులో ఉన్నాయి. మీరు ఫలితాలను తెలుసుకోవాలంటే ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి.