టాలీవుడ్, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో, ఆమె స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోను డీప్ ఫేక్ సాంకేతికతతో మార్చి ఒక అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశారని జాన్వీ తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు…