ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి ద్వారా ఏ ఓడా దాటకూడదని రేడియో సిగ్నల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా ఈ కీలకమైన జలమార్గం మూసివేశారు. ఇది ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన సంయుక్త సైనిక దాడులకు ప్రతిఘటనగా జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో భారీ మిసైల్ దాడులు చేశాయి. ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనీ హత్య కూడా…