పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజమున ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని నివాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది చనిపోయారు.
ఇరాన్ అంతు తేలుస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. 2, 3 వారాల్లో ఇరాన్పై కఠిన చర్యలుంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Iran vs Israel War: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు నెల రోజులు పూర్తయింది. సరిగ్గా ఈ ఏడాదిలోని ఫిబ్రవరి 28న ఘర్షణ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని సైనిక స్థావరాలు, నగరాలపై ఆకస్మిక వైమానిక దాడులు చేయడం ద్వారా ఈ సంఘర్షణకు బీజం పడింది. ఈ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అధికారులు మరణించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ కుప్పకూలుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా ఆ దేశ…
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. నివాసాలపై దాడి చేయడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు..అయితే గెలుపును మాత్రం ఎవరికి వారు ఓన్ చేసుకుంటున్నారు. అమెరికా తన విజయాన్ని ప్రకటించుకుంటోంది. ఇజ్రాయెల్ తమ దాడులు ఫలించాయని చెబుతోంది.. ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉన్నామని గర్వంగా చెబుతోంది..! ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు.. ఇంతకి అసలు నిజం ఏంటి? ఇప్పుడీ యుద్ధంలో నిజంగా ఎవరు ముందంజలో ఉన్నారు? ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు మూడో వారంలోకి వెళ్లింది. మొదటి దశలో…