Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్కు గుడ్ న్యూస్. కంపెనీ యూజర్స్ కోసం కొత్త రూ.48 రీఛార్జ్ ప్లాన్ను స్టార్ట్ చేసిందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ ప్లాన్.. డేటా వోచర్, OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్త ప్రస్తుతం అనేక సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభమైన నేపథ్యంలో యూజర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026ను ఆస్వాదించేలా టెలికాం కంపెనీలు ఇప్పుడు తక్కువ బడ్జెట్ ప్లాన్లకు…