తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక చిన్న సినిమా పేరు ఢిల్లీ స్థాయికి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు కమర్షియల్ హంగులతో వార్తల్లో నిలిచే టాలీవుడ్, ఇప్పుడు అనూహ్యంగా ఒక జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అదే ‘చైనా పీస్’ సినిమా, తాజాగా ఈ సినిమాను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పరిశీలనకు పంపినట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.ఈ సినిమా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం..…