రాష్ట్రంలో వీధి విక్రయదారులు బతుకుదెరువు, రక్షణ, క్రమబద్ధీకరణ చట్టంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ. తిరుపతి నగరంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సంఘం రక్షణ క్రమబద్ధీకరణ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. 2014 సంవత్సరంలో వీధి విక్రయదారులు జీవనోపాధి రక్షణ మరియు క్రమబద్దీకరణ చట్టం చేయబడింది. అయినా అనేక ప్రాంతాల్లో వీధి విక్రయదారులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ ,మున్సిపాలిటీల ఉన్న…
రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట సీటును ఎంచుకునే సౌకర్యం ఉంది. రైలు ప్రయాణంలో రుచికరమైన ఆహారాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీ రైలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే 35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35…