తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాలు పోలీసులు, అధికార టీఆర్ఎస్ పార్టీపై ఒత్తడి పెంచుతున్నాయి. గత రెండు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్ లో ప్రవేశపెట్టారు. కేసులో అత్యంత కీలకంగా మారిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులోనే బాధితురాలిపై…