రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Gold Loan Fraud: Paytm, IIFL పై చర్య తర్వాత రిజర్వ్ బ్యాంక్ వైఖరి మరింత కఠినంగా మారింది. బంగారు రుణాల విషయంలో మోసాలపై ఆర్బీఐ తన వైఖరిని కఠినతరం చేసింది.
బోట్ కంపెనీ ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకొనేలా కొత్త ప్రోడక్ట్స్ ను అభివృద్ధి చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది..బడ్జెట్ ధరల్లో స్మార్ట్వాచ్లు, ఇయర్బడ్స్, హెడ్ఫోన్స్, స్పీకర్స్ వంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు కంపెనీ మరొక స్మార్ట్ ప్రొడక్ట్ను పరిచయం చేసింది.. ఆ ప్రోడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది.. అదేంటో కాదు.. స్మార్ట్ రింగ్.. ఎస్..బోట్ స్మార్ట్ రింగ్ పేరుతో తాజాగా…
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఒక్కొక్కరికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో వెలుగు చూసింది.
ఈ ఏడాది జూలై 10వ తేదీకి ఓ విశిష్టత ఉంది. ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు…
ఇండియాలో ఏదైనా సమచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయిందట.. 54 శాతం మంది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లనే ఆశ్రయిస్తున్నారు ఆ సర్వేలో తేల్చింది..
తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. Read Also: సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:★ చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు,…