Bangkok : బ్యాచిలర్ పార్టీ అయినా లేదా స్నేహితులతో గ్లోబల్ టూర్ ప్లాన్ చేసినా.. అది భారతీయులైనా లేదా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులలో థాయిలాండ్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది.
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపించింది.. కోవిడ్ విజృంభణతో రెగ్యులర్గా నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో.. విదేశీ పర్యటకులపై ఆ ప్రభావం స్పష్టం కనిపింది.. సింగపూర్కు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.. 2021లో సింగపూర్ను సందర్శించిన భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గినట్టు ఆ దేశం విడుదల చేసిన నివేదిక చెబుతోంది.. Read Also: ఏపీ కోవిడ్ అప్డేట్.. ఈ రోజు ఎన్నికేసులంటే..? 2021 ఏడాదిలో తమ దేశంలో పర్యటించిన విదేశీ…