Sikkim: తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత ఆర్మీ సైనికులు బుధవారం రక్షించారు. అధికారుల ప్రకారం, ఈ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా హిమపాతం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.