Home
India Vs Sri Lanka 2nd Test
India Vs Sri Lanka 2nd Test News
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
IND vs SL: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఇబ్బందికరమైన రికార్డుతో వార్తల్లో నిలిచాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి అత్యధిక నో-బాల్స్ వేసిన స్పిన్నర్గా జడేజా నిలిచాడు. గత ఆరేళ్లలో అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. టెస్టు క్రికెట్లో నో-బాల్ వేయడం ఏ బౌలర్కైనా ఇబ్బందికరమే. ముఖ్యంగా స్పిన్నర్లు నో-బాల్ వేయడం వల్ల ప్రత్యర్థి జట్టుకు అదనపు… -
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
IND vs SL: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. కొలంబో టెస్టులో 103 పరుగులతో మెరిసిన దినూష.. ఈ సిరీస్లో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. గాలే టెస్టులో 100 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులోనూ సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారత్పై తన తొలి రెండు టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించిన ప్రపంచంలోని ఎనిమిదో బ్యాటర్గా… -
IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
IND vs SL 2nd Test: శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్పై గురిపెట్టింది.. రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆటలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడి అజేయ 115 పరుగుల ఇన్నింగ్స్తో భారత్ తొలి ఇన్నింగ్స్ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు 300/5తో ముగించిన… -
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
India vs Sri Lanka 2nd Test: భారత్తో జరగనున్న రెండో టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక మార్పులు చేసింది. భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో రెండో మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓటమి ఎదురైన నేపథ్యంలో శ్రీలంక జట్టు ఈ మ్యాచ్లో బలంగా పుంజుకోవాలని భావిస్తోంది. తొలి టెస్టు అనంతరం శ్రీలంక జట్టులోకి ఇద్దరు ఆటగాళ్లను కొత్తగా… -
IND vs SL: బెంగళూరు టెస్ట్లో టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు.. టెస్ట్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు కుప్పకూలింది.. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరవగా.. జట్టును గెలిపించలేకపోయారు.. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3,…
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!