క్రికెట్ చరిత్రలో కొన్ని టీమ్స్ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉంటాయి. భారత్-పాకిస్థాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ జాబితాలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ చరిత్రను చూస్తే.. సఫారీ జట్టుపై భారత్ పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకు జరిగిన 7 ప్రపంచకప్ ముఖాముఖి పోరాటాలలో భారత్ 5 మ్యాచ్లలో విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన…