IND vs SA: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికా పోరాడి భారత్ను భయపెట్టింది. కానీ చివరకు టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) త్వరగా అవుటైనా, మరో…
India vs South Africa 1st ODI: రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు భారీ స్కోరు టార్గెట్ ను నిర్ధేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకుని 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 భారీ స్కోరును నమోదు చేసింది. పరుగుల వర్షం మొదలుపెట్టిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కలిసి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే యశస్వి (18) త్వరగా వెనుదిరిగినా..…
Virat Kohli: రాంచీలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేయడమే కాకుండా, ఈ మాజీ కెప్టెన్ ఆటలోని తిరుగులేని గొప్ప ఆటగాళ్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి తన రికార్డును మరింత…
Rohit Sharma: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో…