ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్లో భారత్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, భారత్ సెమీస్లో గెలవదు, అసలు సెమీస్కే చేరదు అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అవాకులు చెవాకులు పెలాడు. భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ప్రస్తుతం భారత్ ఫైనల్స్కు చేరడంతో మాట మార్చాడు. సోషల్ మీడియాలో అమీర్పై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.…