American Conspiracy India: భారతదేశంలో అగ్రరాజ్యం అమెరికన్ పౌరుల అనుమానాస్పద కార్యకలాపాలపై మరోసారి ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో చట్టవిరుద్ధమైన మత మార్పిడులను ప్రోత్సహించినందుకు ఒక అమెరికన్ పౌరుడిని అక్కడి అధికారుల అరెస్ట్ చేశారు. ఆయన రిటైర్డ్ యుఎస్ ఆర్మీ మేజర్ అని అధికారులు పేర్కొన్నారు. దీనికంటే ముందు మణిపూర్లో డ్రోన్లు, రక్షణ పరికరాలను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక మాజీ అమెరికా సైనికుడిని భద్రతా అధికారులు అరెస్టు చేశారు. అసలు నిందితుల ఉద్దేశ్యాలు…
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.