దేశంలో ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై Hindustan Petroleum Corporation Limited (HPCL) కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని, పెట్రోల్ బంక్ల వద్ద సరఫరా తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై స్పందించిన HPCL అధికారులు ఈ వార్తలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్…