భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం…