IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్యా తమకు చాలా కీలక ఆటగాడు అని.. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఈ మ్యాచ్లో పాండ్యా స్థానంలో పంత్ ఆడతాడని చెప్పాడు.…