Home
Increased Mla Pension
Increased Mla Pension News
-
MLA Salary Hike: మూడు రెట్లు పెరిగిన ఎమ్మెల్యేల జీతం.. రూ.1.11 లక్షల నుంచి రూ.3.45 లక్షలకు..
ఒడిశా అసెంబ్లీ సభ్యుల నెలవారీ జీతాన్ని మూడు రెట్లు పెంచింది. ఒడిశా ఎమ్మెల్యేల జీతాలు మూడు రెట్లు పెరిగాయి. వారు ఇప్పుడు నెలకు రూ. 3.45 లక్షలు అందుకుంటారు, గతంలో రూ.1.11 లక్షలు మాత్రమే ఉండేది. మంగళవారం ఒడిశా అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని తర్వాత, ఒడిశా ఎమ్మెల్యేలు దేశంలో అత్యధిక జీతం పొందేవారి లిస్ట్ లో చేరారు. పెరిగిన జీతాలు 17వ అసెంబ్లీ ఏర్పడిన జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయని పార్లమెంటరీ…
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!