అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్ను…
సుశాంత్ హీరోగా రూపొందుతున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశాంత్ తన సినిమాను ప్రమోట్ చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ చెప్పినట్లు తన కెరీర్ ప్రారంభంలో సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు చేసినట్టు అంగీకరించాడు. Read also : గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం సుశాంత్ మాట్లాడుతూ “నాకు అప్పటికి మెచ్యూరిటీ…