T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. 2026 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ జట్టు ముందే ఒక పెద్ద సమస్యను తెచ్చుకుంది. భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని నిర్ణయించుకోవడంతో గ్రూప్ దశలో మిగిలిన ప్రతి మ్యాచ్ పాకిస్థాన్కు చావో రేవో తేల్చుకునే మ్యాచ్లా మారాయి. ఫిబ్రవరి 15న భారత్తో ఆడాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ మైదానంలోకి దిగడం లేదు. దాంతో ఆ మ్యాచ్లో భారత్కు నేరుగా రెండు పాయింట్లు వెళ్లిపోతాయి. పాకిస్థాన్కు మాత్రం ఒక్క…