కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష…
రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఒకటి, రెండు ప్రాంతాల్లో.. కొన్ని జిల్లాలలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.. నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనానికి…