హైదరాబాద్ రాజ్ భవన్ లో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులకు జాతీయ జెండాలను, దుస్తులను పంపిణీ చేసారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. 75 వ స్వతంత్ర దినోత్సవంను పండగగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. వర్షాల కారణంగా చాలా మంది ఇంట్లోని నిత్యవసర వస్తువులు కోల్పోయారు. ఈ సందర్భంగా వారికి బట్టలు ఇతర దుస్తులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. జెండా తీసుకున్న ప్రతి…