అత్యంత దారుణమైన ఘటన అస్సాంలో వెలుగు చూసింది.. దీపావళి సందర్బంగా అల్లరిమూక చేసిన పనికి జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.. నలుగురు అబ్బాయిలు కోడి పురీషనాళంలోకి టపాసులు చొప్పించి పేల్చడం భాధాకరం.. అలా చేస్తూ వీడియోను తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆ వీడియో ప్రస్తుత�