Hyderabad Doctor: కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన అనన్య రావు, సరదా కోసం తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకింది. అయితే కొద్ది సేపటికే నీటి ప్రవాహం పెరగడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయింది. రెండు రోజుల క్రితం అనన్య రావు తన స్నేహితులతో కలిసి హంపికి విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో సరదాగా గడపాలని భావించిన ఆమె, తుంగభద్ర…
Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు.
Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్మహల్ టాప్లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.