ఆస్తి కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. హమీర్పూర్ జిల్లాలో భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. ఈ ఘటనలో మృతుడి మనవడు కూడా ఉన్నాడు.
ఇప్పుడు కూతురుకు పెళ్లి చేయాలంటే చాలా మందికి కష్టంగా మారింది.. అప్పులు చేసిమరి.. అల్లుడు అడిగింది కట్నం కింద ఇవ్వాల్సి వస్తుంది.. కొందరు తమ తాహతు కొద్దీ కట్నకానుకలు ఇస్తుంటే.. మరికొందరు.. పెళ్లి కోసం ఉన్నది అమ్మికూడా ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొందరు కార్లు, బైక్లు, బంగారం, భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనిస్తుంటే.. మరికొందరేమో ఇంట్లో ఉపయోగించే సామగ్రి ఇచ్చి ఒప్పించుకుంటున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఓ తండ్రి.. తన కూతురుకి పెళ్లి కానుకగా…