తెలంగాణలో భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఛేదించారు. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ రాష్ట్రంలో జరుగుతున్న భారీ పన్నుల దోపిడీని వెలుగులోకి తెచ్చింది. ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి, అసలు సరుకు సరఫరా చేయకుండానే దాదాపు రూ.84.15 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందిన భారీ మోసాన్ని అధికారులు కనిపెట్టారు. ఈ అక్రమాలకు…
ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ట్యాక్స్ నోటీస్ ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి సుమారు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నోటీసు జారీ చేసింది. నోటీసులతో బాధితుడు ఓం ప్రకాష్ వర్మ షాక్ అయ్యాడు. రూ.6,000 సంపాదించే వ్యక్తికి కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Also Read:Ambati Rambabu: అంబటి…
హైదరాబాద్ లో బిర్యానీ హోటల్స్ లో మొదలైన చిన్న తనిఖీ, దేశవ్యాప్తంగా దాదాపు రూ.70 వేల కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా, ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇలా దాదాపు రూ.70వేల కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది. హోటళ్లలో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ…