India-Iran Relations: భారత్కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది.