ప్రధానమంత్రి కిసాన్ యోజన లాగే, ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KISAN ) కూడా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే భారత ప్రభుత్వ పథకం. ఈ పథకం వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడి పనిచేసే రైతులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయ వనరు ఉండేలా చూడటం ఈ పథకం లక్ష్యం. ఇది నెలవారీ ఆదాయం ఒత్తిడి నుండి వారిని విముక్తి చేస్తుంది. వృద్ధాప్యం కోసం తక్కువ పొదుపు లేదా…
రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తవగా 21 వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగ కేంద్రం రైతులకు శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 19న…