తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి , ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి బీమా రక్షణ కల్పించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని ఆయన సగర్వంగా ప్రకటించారు. ప్రభుత్వం…