India Budget 2026-27: ఈ రోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ సాధారణ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ ఆర్థిక క్రమశిక్షణకు బలమైన ఉదాహరణగా నిలిచింది. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.50.65 లక్షల కోట్ల కంటే కొంచెం ఎక్కువ. READ ALSO: T20 World Cup 2026:…
Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అప్పులు చేయడం సహజం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాలకే కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా ప్రభత్వంపై భారం పడింది… అలా అని పేదలకు సంక్షేమ పథకాలను ఆపేయలేం కదా? అని ప్రశ్నించారు.. అలానే మేం కూడా పేద ప్రజలకు ప్రభుత్వ సొమ్ముతో పథకాలను అందిస్తున్నాం.. అలాంటి పరిస్థితిల్లో అప్పులు…