గోబీ పేరు వినగానే అందరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. గుమ గుమ లాగే వాసన, రుచి అందరికి గుర్తుకు రావడం కామన్.. అయితే ఇప్పుడు బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..తమిళనాడు ప్రభుత్వం.. రీసెంట్ గా కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలను బ్యాన్ చేసేసింది.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తుంది… అంతేకాదు పీచు మీఠాయిని కూడా బ్యాన్ చేశారు.. గోబీని తయారు చేసేది కేవలం కూరగాయలతో అనే సందేహం అందరికి రావడం కామన్..…