లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి.
ప్రధాని మోడీ (PM Modi) ఇటీవల అబుదాబిలో (Abu Dhabi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం (Hindu Temple) దగ్గర సందడి మొదలైంది. మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం ఆలయ అధికారులు అనుమతి ఇచ్చారు.
Free Cancer Screening: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్ లో సాధారణ ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఐ సర్వైప్ ను ప్రారంభించారు.. మల్లారెడ్డి నారయణ క్యాన్సర్ పేషెంట్స్ సపోర్ట్ గ్రూప్ కి పెట్టిన పేరే ఈ ఐ సర్వైప్ అన్నారు.. క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయడం ఈ ఐ సర్వైప్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ ఐ సర్వైప్ మల్లారెడ్డి హస్పిటల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవర్స్…