ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి మొక్కలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గ్రామానికి చెందిన పాండ్ల శ్రీరాములు తన ఇంటి ఆవరణములో నాలుగు గంజాయి మొక్కలను సాగు చేసుకుంటున్నాడు ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్దరాత్రి దాడి