Gandhi Jayanti 2024: మోహన్దాస్ కరంచంద్ గాంధీ.. సాధారణంగా మహాత్మా గాంధీ లేదా బాపు అని మనం పిలుచుకుంటాము. ఆయన గుజరాత్ లోని పోర్బందర్లో 1869 అక్టోబర్ 2న జన్మించారు. గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు, అహింస సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర సాధించడంలో ముఖ్యమైన కృషి చేశారు. దాంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఆయన జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసం పోర్బందర్, రాజ్కోట్ లలో జరిగింది. ఆ…