సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. అంతా స్మార్ట్ ఫోన్లతో రకరకాల యాప్లతో బిజీగా మారిపోయారు. సైబర్ స్కాంలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈజీమనీకి అలవాటుపడ్డ వారు వివిధ రకాల మెసేజ్లతో బురిడీ కొట్టిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు టెక్నాలజీ పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించక తప్పదని గ్రహించాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ స్కాంలు చేసేవారు కూడా బాగా అప్ డేట్ అవుతూ వలపన్ని మోసాలకు పాల్పడుతున్న రోజులివి. వాట్సాప్ వేదికగా…