తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్లోని సీపీఎం కార్యాలయం వద్ద మల్లు స్వరాజ్యం పార్థివదేశాన్ని సందర్శనార్థం ఉంచారు. ఇప్పటికే పలువురు నేతలు మల్లు స్వరాజ్యంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మేమంతా…