ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్…
తిరుపతి రామచంద్రాపురం(మం)లో నకిలీ పట్టాలు కలకలం రేపుతున్నాయి. సీ.రామాపురంలోని సర్వే నెంబర్ 28లో ప్రభుత్వ భూమి కాజేసేందుకు యత్నం చేసారు. రూ.1.5 కోట్ల విలువైన భూమికి పట్టాలు సృష్టించారు కబ్జా రాయుళ్ళు. మూడు సెంట్లు చొప్పున 8 మందికి పత్రాలు సృష్టించదు ఓ నకిలీ జర్నలిస్ట్. చనిపోయిన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసాడు ప్రబుద్ధుడు. ఆ నకిలీ జర్నలిస్ట్ కు సహకరించారు కొందరు రెవెన్యూ అధికారులు. విషయం తెలిసి కలెక్టర్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేసారు. అంతరం…