ఎయిర్ ఇండియా మరోసారి విమానయాన నిర్లక్ష్యం వల్ల విమర్శలకు గురైంది. ఇటీవల (మార్చి 2026లో) ఢిల్లీ నుంచి వాంకోవర్ (కెనడా)కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి తప్పు విమానం (wrong aircraft) ఉపయోగించడం వల్ల సగం దూరంలోనే యు-టర్న్ తీసుకుని తిరిగి ఢిల్లీకి వచ్చింది. దాదాపు 8 గంటల పాటు ఆకాశంలో తిరిగి, ప్రయాణికులకు భారీ అసౌకర్యం కలిగించింది. ఇది “ఫ్లైట్ టు నోవేర్”గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్కు…
ఖాట్మండు నుండి ఇస్తాంబుల్కు ప్రయాణిస్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్ వైడ్బాడీ విమానం బుధవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం కారణంగా స్వల్ప మంటలు చెలరేగడంతో అకస్మాత్తుగా కోల్కతాకు మళ్లించాల్సి వచ్చింది. నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన వెంటనే తీవ్రమైన ఇంజిన్ వైఫల్యం కనిపించింది. పైలట్లు అప్రమత్తతో విమానంలో ఉన్న 236 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. Also Read:Arava Sridhar Case: అబార్షన్ కాదు ‘అబార్ట్’ అయ్యింది.. బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!…
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.