సొంత ప్రభుత్వంపైనే బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్లోని ఓ మంత్రి ఏకంగా సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు.
రెండురోజుల క్రితమే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రతి ఒక్కరూ తమ ఛాతిపై చిన్న జెండాను పెట్టుకున్నారు. ఇంటిపై పెద్ద జెండాను హర్ ఘర్ తిరంగా అంటూ ఎగురవేశారు. అంతేకాదు తమ వాట్సప్ డీపీల్లో కూడా జాతీయ జెండాను పెట్టేసుకున్నారు. తరువాత రోజు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జెండాలను ఎక్కడ ఉంచామో కూడా గుర్తులేనంతగా తన పనుల్లో మునిగిపోయారు. కొందరైతే వాటిని…
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు.