మనం భోజనం తినాలంటే ఫ్రెండ్స్ వుంటే చాలు, లేదా కుటుంబంతో హ్యాపీగా మాట్లాడుతూ ఆనందంగా తినేస్తాం. మనతో వున్న పై అధికారులు కూడా మనతో భోజనం చేస్తే ఆ.. ఆనందమే వేరు. అంత పెద్ద స్థాయిలో వున్నా మనతో కలిసిపోయి ఎంత కలివిడిగా భోజనం చేసారో అంటూ చెప్పుకుంటాం. కానీ ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. ఈయనతో కలిసి భోజనం చేయాలంటే రూ.కోట్లలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎవరో కాదు వారెన్ బఫెట్. దిగ్గజ ఇన్వెస్టర్. బర్క్షైర్ హాత్వే…