Vijayashanthi Reddy Case: చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీగా మారింది. 9 రోజులు గడుస్తున్న సూసైడ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతుంది. వివిధ కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Family Suicide: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం సూసైడ్స్ కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే, ఈ ఘటనలో తల్లి, తండ్రి సహా ఒక బాలుడు మృతి చెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన…